Logo
Download our app
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
NEWS   Jul 14,2026 07:37 pm
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో వ‌చ్చి సేవలు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు పాల్వంచ మండల అధ్యక్షుడు దేవా గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు ఖసిం సాయి, బాలాజీ తేజ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
⚠️ You are not allowed to copy content or view source