Logo
Download our app
కళ్యాణి నర్సరీని సందర్శించిన బాలు నాయక్
NEWS   Jul 13,2026 02:16 pm
కొత్తగూడెం రామవరం ప్రాంతంలోని కళ్యాణి నర్సరీని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ సందర్శించారు. నర్సరీలోని పచ్చని వాతావరణం, మొక్కల పెంపకాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేసారు.ఆయన మాట్లాడుతూ, నర్సరీలో మొక్కల పెంపకం ఎంతో చక్కగా ఉందని ప్రశంసించారు.కళ్యాణి కుమారుడు మూగజీవుల పట్ల చూపుతున్న ప్రేమ, వాటి సంరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని సూచించారు.

Top News


LATEST NEWS   Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్త‌ల‌పై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
LATEST NEWS   Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్త‌ల‌పై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
⚠️ You are not allowed to copy content or view source