Logo
Download our app
శ్రీరామాయణ పారాయణదారుగా ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి
NEWS   Jul 12,2026 12:45 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్-2 శ్రీరామాయణ పారాయణదారు పోస్టులో విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు గ్రేడ్-1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు దేవస్థానం ఈవో దామోదర్ రావు పదోన్నతి ఉత్తర్వులను కృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.

Top News


BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
BIG NEWS   Jul 12,2026 12:45 pm
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు....
LATEST NEWS   Jul 12,2026 12:44 pm
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ యాదవ్
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జాతీయ...
LATEST NEWS   Jul 12,2026 12:44 pm
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ యాదవ్
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రామకృష్ణ యాదవ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జాతీయ...
LATEST NEWS   Jul 12,2026 12:43 pm
'ఛలో ఐటీడీఏ' విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు
ఈ నెల 13న నిర్వహించే 'ఛలో ఐటీడీఏ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. పినపాక మండలం విప్పలగుంపు, మొద్దులాగూడెం...
LATEST NEWS   Jul 12,2026 12:43 pm
'ఛలో ఐటీడీఏ' విజయవంతం చేయాలని సీపీఎం పిలుపు
ఈ నెల 13న నిర్వహించే 'ఛలో ఐటీడీఏ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. పినపాక మండలం విప్పలగుంపు, మొద్దులాగూడెం...
⚠️ You are not allowed to copy content or view source