Logo
Download our app
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
NEWS   Jul 11,2026 08:51 pm
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్ జానకి లేదని తెలిసి సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు ఆమె మరణంపట్ల సంతాపం తెలిపారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో పుట్టిన జానకి.. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా ఎదిగారు. 20కు పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించారు.

Top News


LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...
ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...
⚠️ You are not allowed to copy content or view source