Logo
Download our app
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
NEWS   Jul 09,2026 10:59 am
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, ఈ నెల 23 నుంచి 27 మధ్య జింబాబ్వేతో టీమిండియా 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు కూడా లక్ష్మణే కోచ్‌గా కొనసాగుతారు. ఆ సమయంలో భారత సీనియర్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనుండటంతో, రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆ జట్టుతో ఉంటారు. గతంలోనూ లక్ష్మణ్ ఇలా ద్వితీయ శ్రేణి భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించారు.

Top News


LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...
LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...
LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...
LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...
LATEST NEWS   Aug 22,2026 04:42 pm
కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...
LATEST NEWS   Aug 22,2026 04:42 pm
కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...
⚠️ You are not allowed to copy content or view source