కేశవరావుకు టీజేఎఫ్ వినతిపత్రం
NEWS Jul 08,2026 08:21 am
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమి టీ చైర్మన్ కె. కేశవరావుని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(TJF) అధ్యక్షులు పల్లె రవికుమార్ ఆధ్వ ర్యంలో ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై వినతి పత్రాన్ని అందించారు. ఉద్యమం కాలంనాటి పరిస్థితులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు పోషిం చిన పాత్ర, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. TJF నాయకులు మేకల క్రిష్ణ, స్వామి ముద్దం, పాలకూరి రాజు, మహేంద్ర చారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.