Logo
Download our app
గ్యాస్ డెలివరీలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
NEWS   Jul 08,2026 12:59 am
మెట్ పల్లిలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన సోమిడి జయరాం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,020 ఉండగా, డెలివరీ బాయ్లు రూ.1,060 చెల్లించాలని బలవంతం చేస్తున్నారని, ఒక్కో సిలిండర్పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Jul 08,2026 01:01 am
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ...
LATEST NEWS   Jul 08,2026 01:01 am
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ...
LATEST NEWS   Jul 08,2026 12:58 am
SIR ఫామ్ ఎలా ఫిల్ చేయాలి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి...
LATEST NEWS   Jul 08,2026 12:58 am
SIR ఫామ్ ఎలా ఫిల్ చేయాలి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి...
LATEST NEWS   Jul 07,2026 08:47 pm
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు....
LATEST NEWS   Jul 07,2026 08:47 pm
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు....
⚠️ You are not allowed to copy content or view source