Logo
Download our app
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
NEWS   Jul 06,2026 11:29 am
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె. అహ్మద్ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి అహ్మద్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:27 am
మోహన్‌లాల్ వద్ద 10 ఏనుగు దంతాలు
మళయాల స్టార్ మోహన్‌లాల్‌ ఆదాయపు పన్ను శాఖకు గతంలో సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ప్రకారం.. ఆయన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13...
LATEST NEWS   Jul 06,2026 11:27 am
మోహన్‌లాల్ వద్ద 10 ఏనుగు దంతాలు
మళయాల స్టార్ మోహన్‌లాల్‌ ఆదాయపు పన్ను శాఖకు గతంలో సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ప్రకారం.. ఆయన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13...
LATEST NEWS   Jul 06,2026 10:09 am
కడివేళ్లకు వాటర్ ట్యాంకర్లు.. ప్రజలకు ఊరట!
ఎమ్మిగనూరు: కడివేళ్ల గ్రామంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్లను...
LATEST NEWS   Jul 06,2026 10:09 am
కడివేళ్లకు వాటర్ ట్యాంకర్లు.. ప్రజలకు ఊరట!
ఎమ్మిగనూరు: కడివేళ్ల గ్రామంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్లను...
⚠️ You are not allowed to copy content or view source