Logo
Download our app
కడివేళ్లకు వాటర్ ట్యాంకర్లు.. ప్రజలకు ఊరట!
NEWS   Jul 06,2026 10:09 am
ఎమ్మిగనూరు: కడివేళ్ల గ్రామంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. అయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ నాయకులు కోరుతున్నారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 10:06 am
డీజీపీ సివి ఆనంద్ కి ఘన స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న డీజీపీ సివి ఆనంద్ కి స్వాగతం పలికారు కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్. జిల్లాలో పోలీస్ సన్నద్ధత, నేర నియంత్రణ,...
LATEST NEWS   Jul 06,2026 10:06 am
డీజీపీ సివి ఆనంద్ కి ఘన స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న డీజీపీ సివి ఆనంద్ కి స్వాగతం పలికారు కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్. జిల్లాలో పోలీస్ సన్నద్ధత, నేర నియంత్రణ,...
LATEST NEWS   Jul 06,2026 04:54 am
MLA సంజయ్ కి గంగారెడ్డి శుభాకాంక్షలు
రాయికల్: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో 5 దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ అభివృద్ధికి...
LATEST NEWS   Jul 06,2026 04:54 am
MLA సంజయ్ కి గంగారెడ్డి శుభాకాంక్షలు
రాయికల్: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో 5 దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ అభివృద్ధికి...
BIG NEWS   Jul 05,2026 08:35 pm
రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల...
BIG NEWS   Jul 05,2026 08:35 pm
రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల...
⚠️ You are not allowed to copy content or view source