Logo
Download our app
రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
NEWS   Jul 05,2026 08:35 pm
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి మహబూబాబాద్‌కు ఆటోలో తరలిస్తున్న 28.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.14.45 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉప్పుగుండ్ల ప్రభాకర్‌ పాల్వంచ పట్టణంలోని ప్రియదర్శిని కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.34 వేల నగదు, ఒక సెల్‌ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Top News


LATEST NEWS   Jul 05,2026 08:34 pm
ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి...
LATEST NEWS   Jul 05,2026 08:34 pm
ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి...
LATEST NEWS   Jul 05,2026 08:33 pm
కేసీఆర్‌కు కాళేశ్వరం అప్పగించండి.. వారం రోజుల్లో నీళ్లు పారిస్తాం: కేటీఆర్
కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సవాల్ విసిరారు. కేసీఆర్‌కు వారం రోజుల పాటు కాళేశ్వరం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ అంతటా నీళ్లు పారిస్తామన్నారు. కన్నెపల్లి...
LATEST NEWS   Jul 05,2026 08:33 pm
కేసీఆర్‌కు కాళేశ్వరం అప్పగించండి.. వారం రోజుల్లో నీళ్లు పారిస్తాం: కేటీఆర్
కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సవాల్ విసిరారు. కేసీఆర్‌కు వారం రోజుల పాటు కాళేశ్వరం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ అంతటా నీళ్లు పారిస్తామన్నారు. కన్నెపల్లి...
BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
⚠️ You are not allowed to copy content or view source