Logo
Download our app
కేసీఆర్‌కు కాళేశ్వరం అప్పగించండి.. వారం రోజుల్లో నీళ్లు పారిస్తాం: కేటీఆర్
NEWS   Jul 05,2026 08:33 pm
కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సవాల్ విసిరారు. కేసీఆర్‌కు వారం రోజుల పాటు కాళేశ్వరం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ అంతటా నీళ్లు పారిస్తామన్నారు. కన్నెపల్లి వద్ద మోటార్లు ప్రారంభిస్తే వారం రోజుల్లో రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. నీళ్లు ఇస్తే రైతులకు ఎరువులు, మద్దతు ధర, బోనస్, విద్యుత్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం ప్రాజెక్టును వినియోగించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం నీటిని వినియోగించాలని డిమాండ్ చేశారు.

Top News


BIG NEWS   Jul 05,2026 08:35 pm
రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల...
BIG NEWS   Jul 05,2026 08:35 pm
రూ.14.45 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచలోని సంజయ్‌నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రంలోని కలిమెల...
LATEST NEWS   Jul 05,2026 08:34 pm
ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి...
LATEST NEWS   Jul 05,2026 08:34 pm
ఎంజేపీవీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఎన్నిక
MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్తపల్లి విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దు నవ్యశ్రీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి...
BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
BIG NEWS   Jul 05,2026 01:20 pm
తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు...
⚠️ You are not allowed to copy content or view source