జువ్వాడి జన్మదినం.. విద్యార్థులకు నోట్బుక్స్
NEWS Jul 04,2026 07:30 pm
కోరుట్ల: కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా మాజీ KDCC బ్యాంక్ డైరెక్టర్ ఆవునూరి కాశిరెడ్డి పైడిమడుగు ప్రభుత్వ ప్రాథమిక, ZPHS పాఠశాలలో 5వ, 10వ తరగతి విద్యార్థులకు నోటుబుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రైమరీ ఇంచార్జ్ హెచ్ఎం ఆశ రాణి, ZPHS హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.