డీఏ, పీఆర్సీ అమలు చేయాలి: TPUS
NEWS Jul 04,2026 06:44 pm
మల్లాపూర్: ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఇతర పెండింగ్ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPUS) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మల్లాపూర్ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా మహిళా కన్వీనర్ కస్తూరి భాగ్యలక్ష్మి కోరారు.