పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో అమ్మవారిని అలంకరించారు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.