Logo
Download our app
బ్రిడ్జి మరమ్మత్తు పనుల పరిశీలన
NEWS   Jun 20,2026 11:36 am
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. వంతెన మరమ్మత్తుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాల్సి వస్తున్నందున స్థానిక ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Top News


LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
ENTERTAINMENT   Jun 20,2026 05:37 pm
రామ్‌చ‌ర‌ణ్ కూతురు క్లింకార ఇదిగో..
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో...
ENTERTAINMENT   Jun 20,2026 05:37 pm
రామ్‌చ‌ర‌ణ్ కూతురు క్లింకార ఇదిగో..
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో...
LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
⚠️ You are not allowed to copy content or view source