Logo
Download our app
వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
NEWS   Jun 06,2026 02:43 pm
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన తర్వాత, ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడకు పయనం కానుంది. ‘సర్పంచ్ సాబ్’ శ్రేయస్ అయ్యర్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు. హైదరాబాద్ కుర్రాడు, తెలుగు రాష్ట్రాల గర్వకారణం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Top News


LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
⚠️ You are not allowed to copy content or view source