ఘనంగా 'పెద్ది' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్
NEWS Jun 01,2026 09:31 pm
రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు వైభవంగా జరుగుతోంది. ఈ వేడుక ఏఆర్ రెహమాన్, రామ్చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుతో పాటు చిత్రయూనిట్ పాల్గొంది.