మధుసూదన్గౌడ్కు శ్రీమహానంది అవార్డు
NEWS May 27,2026 03:27 pm
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవ సందర్భంగా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో లక్ష్మినరసింహస్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత మధుసూదన్ గౌడ్కు శ్రీ మహానంది అవార్డుతో పాటు గౌతమ బుద్ద సేవరత్న అవార్డులతో సత్కరించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, MLC ఎల్ రమణ, పల్లె లక్ష్మణ్ గౌడ్, దైవజ్ఞ శర్మ, తదితరులు పాల్గొన్నారు.