భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
NEWS May 27,2026 02:11 pm
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్లో జరిగే 19వ ATA తెలుగు మహాసభ లకు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని 'ఆటా' నాయకులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరె న్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆటా బృందానికి సూచించారు డిప్యూటీ సీఎం.