Logo
Download our app
ముగ్గురిపై కేసు - పశువుల స్వాధీనం
NEWS   May 26,2026 02:41 pm
అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం నుంచి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనలో పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి చెందిన కుర్ర హనుమాన్, బానోతు సురేష్, భూక్య సాగర్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ కోసం గోశాలకు తరలించారు. పశువుల రవాణా సమయంలో తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Top News


LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
LIFE STYLE   May 26,2026 02:37 pm
రూ.1.1 లక్షల కోట్లు జ‌నం వ‌దిలేశారా?
దేశంలో ఎవరూ పట్టించుకోని ఆర్థిక ఆస్తులు పేరుకుపోతున్నాయి. తాజా లెక్క‌ల ప్రకారం 2025-26 ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు...
LIFE STYLE   May 26,2026 02:37 pm
రూ.1.1 లక్షల కోట్లు జ‌నం వ‌దిలేశారా?
దేశంలో ఎవరూ పట్టించుకోని ఆర్థిక ఆస్తులు పేరుకుపోతున్నాయి. తాజా లెక్క‌ల ప్రకారం 2025-26 ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు...
⚠️ You are not allowed to copy content or view source