Logo
Download our app
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
NEWS   May 17,2026 01:30 pm
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో WHO గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందింది.

Top News


LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
⚠️ You are not allowed to copy content or view source