Logo
Download our app
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS   May 17,2026 01:54 pm
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో ఏకైక పార్కు ఇదొక్కటే అని, బాగు చేయించి పిల్లలకు ఆడుకోవడానికి అందుబాటులోకి తీసుకు రానున్న‌ట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కట్కం రాజేంద్ర ప్రసాద్, విలాసాగర్ రవి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
⚠️ You are not allowed to copy content or view source