HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో కార్యాలయాన్ని ప్రారం భించారు. ప్రముఖులు పాల్గొని సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆతిథ్యమిచ్చిన సతీష్ కొండ్రెడ్డి అతిథులను స్వాగతించి సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ఆధ్యాత్మిక వాతావర ణంలో జరిగిన ఈ వేడుక ఆకట్టుకుంది. ఈ సంస్థ మరింత విజయపథంలో దూసుకెళ్లాలని అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.