Logo
Download our app
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
NEWS   May 06,2026 08:29 pm
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టు దగ్గ‌ర‌ భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఫైర్ అయ్యారు. తన కాన్వాయ్‌ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Top News


LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:21 pm
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల...
LATEST NEWS   May 06,2026 08:21 pm
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల...
LATEST NEWS   May 06,2026 08:19 pm
టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌...
LATEST NEWS   May 06,2026 08:19 pm
టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌...
⚠️ You are not allowed to copy content or view source