Logo
Download our app
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
NEWS   May 06,2026 08:21 pm
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం, పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆశయాలకు, పార్టీ ప్రజాసేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.

Top News


LATEST NEWS   May 06,2026 08:29 pm
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న...
LATEST NEWS   May 06,2026 08:29 pm
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న...
LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:19 pm
టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌...
LATEST NEWS   May 06,2026 08:19 pm
టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌...
⚠️ You are not allowed to copy content or view source