రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
NEWS May 05,2026 07:02 pm
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఈసీ, బీజేపీపై ఫైర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ విలన్లా మారారని ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థలు బీజేపీకి సహకరించాయన్నారు. సర్తో పేరుతో 90 లక్షలు ఓట్లు తొలగించారని మండిపడ్డారు.