Logo
Download our app
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
NEWS   May 05,2026 11:13 am
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక చారిత్రక మైలురాయి. 1970ల చివరలో ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును కూడా సమం చేసింది. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు బీజేపీ కేవలం 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

Top News


LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
⚠️ You are not allowed to copy content or view source