Logo
Download our app
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
NEWS   May 04,2026 10:47 pm
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్ సాధించగా, పాఠశాల వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. 500కు పైగా మార్కులు 30 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ఈ విజయంపై కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:45 pm
షబ్బీర్ అలీని కలిసిన మండల అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన మండల అధ్యక్షులను నాయకులు కోరారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ మండల కమిటీలతో పాటు యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు...
LATEST NEWS   May 04,2026 10:45 pm
షబ్బీర్ అలీని కలిసిన మండల అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన మండల అధ్యక్షులను నాయకులు కోరారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ మండల కమిటీలతో పాటు యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు...
⚠️ You are not allowed to copy content or view source