Logo
Download our app
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
NEWS   May 03,2026 05:45 pm
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ, బంజారా కాలనీ, కుంటినాగుల గూడెంలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గణేష్ మాట్లాడుతూ 10 తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్, సాంకేతిక కోర్సులు ఉన్నా ఇంటరే భవిష్యత్తుకు పునాది అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు.

Top News


LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
LATEST NEWS   May 03,2026 04:35 pm
నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని...
LATEST NEWS   May 03,2026 04:35 pm
నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని...
LIFE STYLE   May 03,2026 04:30 pm
కార్టూనిజం
LIFE STYLE   May 03,2026 04:30 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source