మంత్రి అజారుద్దీన్ చేతుల మీదుగా
స్వామి ముద్దంకి ‘ఏఐ జర్నలిజం’ అవార్డు
NEWS May 03,2026 11:55 am
హైదరాబాద్: Hybiz TV డిజిటల్ మీడియా అవార్డ్స్-2026లో ప్రముఖ జర్నలిస్టు ముద్దం నరసింహస్వామికి ‘బెస్ట్ AI జర్నలిజం’ అవార్డును మంత్రి అజారుద్దీన్, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి అందించారు. ఏఐ జర్నలిజంపై శిక్షణ, సృజనాత్మక ప్రయోగాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. Hybiz ఎండీ రాజాగోపాల్ మడిశెట్టికి స్వామి ముద్దం కృతజ్ఞతలు తెలిపారు.