Logo
Download our app
ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురి మృతి
NEWS   May 01,2026 06:15 pm
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద ORRపై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాగనార్ కారు శంషాబాద్ వైపు వేగంగా వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో 7గురు ఉన్నారు. ఘటనా స్థలంలోనే 6గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మహిళను ఆస్ప‌త్రి తరలించారు.

Top News


SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...
SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...
LATEST NEWS   Jun 16,2026 06:10 pm
అయోధ్య రాముడికి అరుదైన మామిడి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. స్థానిక రైతు ఓంప్రకాశ్ సింగ్ రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్క...
LATEST NEWS   Jun 16,2026 06:10 pm
అయోధ్య రాముడికి అరుదైన మామిడి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. స్థానిక రైతు ఓంప్రకాశ్ సింగ్ రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్క...
LATEST NEWS   Jun 16,2026 12:52 am
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, AI బిల్డింగ్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు...
LATEST NEWS   Jun 16,2026 12:52 am
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, AI బిల్డింగ్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు...
⚠️ You are not allowed to copy content or view source