ఫలించిన DNR ట్రస్ట్ ‘విజయపథం’
NEWS Apr 29,2026 11:07 am
DNR ట్రస్ట్ చైర్మన్ దొడ్డ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లా ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీగా పంపిణీ చేసిన ‘విజయపథం’ స్టడీ మెటీరియల్ మంచి ఫలితాలను ఇచ్చింది. టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ విజయంతో DNR సేవలను విద్యాశాఖ అధికారులు, టీచర్లు, విద్యా ర్థులు కొనియాడారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యా యుల మార్గదర్శకత్వం, ‘విజయపథం’ కార్యక్రమం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.