టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్!
NEWS Apr 29,2026 10:33 am
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యా యి. 95.15% ఉత్తీర్ణత నమోదైంది. 5,26,166 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా 4,97, 312మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 96 % ఉత్తీర్ణత, బాలురు 94%. ములుగు జిల్లాలో అత్య ధికంగా 99.23% ఉత్తీర్ణత నమోదు అయింది. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లా 89%, రెసిడెన్సి యల్ స్కూల్స్ 99%, ప్రభుత్వ స్కూల్స్ 86%, జడ్పీ స్కూల్స్ 93.53%, మోడల్ స్కూల్స్ 97. 83%, కేజీబీవీ 98%, ప్రైవేటు స్కూల్స్ 95.81% ఉత్తీర్ణత నమోదైంది.