Logo
Download our app
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటింది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నిప్పుల కొలిమితో అటు మనుషులు, ఇటు మూగజీవాలు విలవిలలాడుతున్నాయి.

Top News


LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
LATEST NEWS   Apr 27,2026 10:26 pm
క‌విత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు...
LATEST NEWS   Apr 27,2026 10:26 pm
క‌విత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు...
⚠️ You are not allowed to copy content or view source