Logo
Download our app
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
NEWS   Apr 27,2026 08:41 pm
మంత్రాలయంలో 104 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు, గ్రాడ్యుటీ డబ్బులు వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందించారు. డ్రైవర్లకు ఐదుేళ్లు పూర్తైతే స్లాబ్ అమలు చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కనీస వేతనం 18,500 రూపాయలకు పెంచాలని కోరారు. ప్రతి డివిజన్‌కు బఫర్ సిబ్బంది నియామకం, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు.

Top News


BIG NEWS   Apr 27,2026 08:44 pm
திருவாரூர் மாவட்ட ஆட்சியர் விடுத்த அறிவிப்பு
திருவாரூர் மாவட்ட ஆட்சியர் மோகனச்சந்திரன் விடுத்த அறிவிப்பு: வாக்கு எண்ணும் நாளான அடுத்த மாதம் 4-ந் தேதி வரையில் வாக்கு எண்ணும் மையத்திற்கு மேலாகவும், மையத்தை சுற்றியும்...
BIG NEWS   Apr 27,2026 08:44 pm
திருவாரூர் மாவட்ட ஆட்சியர் விடுத்த அறிவிப்பு
திருவாரூர் மாவட்ட ஆட்சியர் மோகனச்சந்திரன் விடுத்த அறிவிப்பு: வாக்கு எண்ணும் நாளான அடுத்த மாதம் 4-ந் தேதி வரையில் வாக்கு எண்ணும் மையத்திற்கு மேலாகவும், மையத்தை சுற்றியும்...
LATEST NEWS   Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్‌ల పరిధిలోని సుమారు 500...
LATEST NEWS   Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్‌ల పరిధిలోని సుమారు 500...
LATEST NEWS   Apr 27,2026 02:19 pm
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌...
LATEST NEWS   Apr 27,2026 02:19 pm
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌...
⚠️ You are not allowed to copy content or view source