పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
NEWS Apr 27,2026 12:18 am
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని యంగ్ ఇండియన్ జాతీయ సేవా పురస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ పిలుపునిచ్చారు. పెళ్లి రోజ, ఇంట్లో సభ్యుల పుట్టినరోజులకు, తల్లిదండ్రుల గుర్తుగా మొక్కలు నాటి ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలు నాయక్ మాళోత్ అన్నారు.