Logo
Download our app
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Apr 25,2026 08:57 pm
నర్సాపూర్ జి మండలం టెంబూర్ణి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు తమ మొక్కజొన్న పంటను దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని ఆమె సూచించారు. రైతులకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపసర్పంచ్ బ్యాగరీ ముత్యం, వీడీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక రైతులకు ప్రయోజనం కలగనుందని ఆశాభావం వ్యక్తమైంది.

Top News


LATEST NEWS   Apr 25,2026 08:59 pm
వాసవి కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కళశాల స్థాపనతో పాటు శ్రీ వాసవి...
LATEST NEWS   Apr 25,2026 08:59 pm
వాసవి కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కళశాల స్థాపనతో పాటు శ్రీ వాసవి...
LATEST NEWS   Apr 25,2026 06:23 pm
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ...
LATEST NEWS   Apr 25,2026 06:23 pm
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ...
LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
⚠️ You are not allowed to copy content or view source