Logo
Download our app
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
NEWS   Apr 25,2026 03:37 pm
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా అంటావా?” అంటూ అధికార మదంతో రాముపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వీడియో వైరల్‌గా మారడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి ప్రవర్తన చేయడం ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 03:31 pm
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం...
LATEST NEWS   Apr 25,2026 03:31 pm
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
LATEST NEWS   Apr 25,2026 03:22 pm
దుబాయ్ ప్ర‌భుత్వ సేవ‌ల్లో AI
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్తం చెప్పారు....
LATEST NEWS   Apr 25,2026 03:22 pm
దుబాయ్ ప్ర‌భుత్వ సేవ‌ల్లో AI
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్తం చెప్పారు....
⚠️ You are not allowed to copy content or view source