Logo
Download our app
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
NEWS   Apr 25,2026 03:31 pm
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం చేశారు. అధికార ప్రకటన వెలువడనుంది. గవర్నర్‌ కోటా నియామకాలపై గత 3ఏళ్ల వివాదం కొలిక్కి వ‌చ్చింది. ఏప్రిల్ 30లోగా మండలి సభ్యత్వం రాకపోతే అజారుద్దీన్‌ మంత్రి పదవి కోల్పోయే పరిస్థితి ఉండటంతో సీఎం రేవంత్ ఇటీవల గవర్నర్‌ను త్వరిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
LATEST NEWS   Apr 25,2026 03:22 pm
దుబాయ్ ప్ర‌భుత్వ సేవ‌ల్లో AI
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్తం చెప్పారు....
LATEST NEWS   Apr 25,2026 03:22 pm
దుబాయ్ ప్ర‌భుత్వ సేవ‌ల్లో AI
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ ముక్తం చెప్పారు....
⚠️ You are not allowed to copy content or view source