Logo
Download our app
'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
NEWS   Apr 25,2026 06:15 am
జగిత్యాల: రాయికల్ జీయర్​ ఎడ్యుకేషనల్ ​ట్రస్టు, GMR వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను మాజీ గవర్నర్​ చెన్న‌మ‌నేని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్‌‌‌‌ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చ‌ని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. హాస్టల్‌‌‌‌ కోసం ఎమ్మెల్యే ₹30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 10:46 am
కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మేడ్చల్: మునీరాబాద్ సభలో క‌విత‌ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల...
LATEST NEWS   Apr 25,2026 10:46 am
కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మేడ్చల్: మునీరాబాద్ సభలో క‌విత‌ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల...
LATEST NEWS   Apr 25,2026 04:58 am
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​...
LATEST NEWS   Apr 25,2026 04:58 am
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
⚠️ You are not allowed to copy content or view source