Logo
Download our app
'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
NEWS   Apr 25,2026 06:15 am
జగిత్యాల: రాయికల్ జీయర్​ ఎడ్యుకేషనల్ ​ట్రస్టు, GMR వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను మాజీ గవర్నర్​ చెన్న‌మ‌నేని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్‌‌‌‌ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చ‌ని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. హాస్టల్‌‌‌‌ కోసం ఎమ్మెల్యే ₹30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.

Top News


LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...
LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...
LATEST NEWS   Aug 25,2026 10:18 am
మిస్ యూనివ‌ర్స్ ఇండియా మెజో
కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జ‌రిగిన‌ గ్రాండ్...
LATEST NEWS   Aug 25,2026 10:18 am
మిస్ యూనివ‌ర్స్ ఇండియా మెజో
కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జ‌రిగిన‌ గ్రాండ్...
LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...
LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...
⚠️ You are not allowed to copy content or view source