Logo
Download our app
టూరిస్టుల సెర్చ్‌ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
NEWS   Apr 23,2026 11:12 pm
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్ చేస్తున్నారనే అంశంపై ఆసక్తికర చ‌ర్చ జ‌రిగింది. గోవా, ఊటీ, కులు-మనాలి, జమ్మూ కశ్మీర్ వంటి ప్రదేశాలను దాటేసి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. భక్తి ఆధారిత ప్రయాణాలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 10:46 pm
భారత్‌ గొప్ప దేశం: ట్రంప్
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోష‌ల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్‌ చేయడం ద్వారా...
LATEST NEWS   Apr 23,2026 10:46 pm
భారత్‌ గొప్ప దేశం: ట్రంప్
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోష‌ల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్‌ చేయడం ద్వారా...
LATEST NEWS   Apr 23,2026 10:11 pm
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన...
LATEST NEWS   Apr 23,2026 10:11 pm
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
⚠️ You are not allowed to copy content or view source