Logo
Download our app
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
NEWS   Apr 23,2026 05:39 pm
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స‌హ‌చ‌ర కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసి తీవ్రంగా గాయపడ్డ డ్రైవ‌ర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి త‌ర‌లించారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:17 pm
'యశోద'లో యూరాలజీ సేవలు: గోపీచంద్
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ వైద్య సేవలను వివరించారు. జనాభాలో 5% మంది కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారని, తొలిదశలో గుర్తిస్తే ఆపరేషన్...
LATEST NEWS   Apr 23,2026 05:17 pm
'యశోద'లో యూరాలజీ సేవలు: గోపీచంద్
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ వైద్య సేవలను వివరించారు. జనాభాలో 5% మంది కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారని, తొలిదశలో గుర్తిస్తే ఆపరేషన్...
⚠️ You are not allowed to copy content or view source