Logo
Download our app
క‌రీంనగర్‌లో లారీని ఢీకొట్టిన RTC బస్సు ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తుండగా ప్రమాదం
NEWS   Apr 22,2026 11:37 am
కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Top News


LATEST NEWS   Apr 22,2026 11:34 am
కేసీఆర్‌, హరీష్ రావుకు ఊరట
హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని పేర్కొన్నప్పటికీ,...
LATEST NEWS   Apr 22,2026 11:34 am
కేసీఆర్‌, హరీష్ రావుకు ఊరట
హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని పేర్కొన్నప్పటికీ,...
LATEST NEWS   Apr 22,2026 11:12 am
నిర్మాత, విశ్లేషకులు చిట్టిబాబు కన్నుమూత
నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం...
LATEST NEWS   Apr 22,2026 11:12 am
నిర్మాత, విశ్లేషకులు చిట్టిబాబు కన్నుమూత
నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం...
LATEST NEWS   Apr 22,2026 11:04 am
పోలీసులపై ట్రోల్స్ ఆపాలి
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో...
LATEST NEWS   Apr 22,2026 11:04 am
పోలీసులపై ట్రోల్స్ ఆపాలి
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో...
⚠️ You are not allowed to copy content or view source