Logo
Download our app
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
NEWS   Apr 21,2026 11:18 am
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన విధానాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహిస్తున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌ భాగస్వామ్యంతో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో నాయకత్వ సూత్రాలు, రాజకీయ జవాబుదారీతనం అంశాలపై మంత్రులు అవగాహన పొందనున్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సింగపూర్ నమూనాను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Top News


BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 11:07 am
95% స్థానికులకే ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
AP: ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 95% పోస్టులు స్థానికులకే కేటాయించనున్నారు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం GO 45 జారీ చేసింది. రాష్ట్రాన్ని...
LATEST NEWS   Apr 21,2026 11:07 am
95% స్థానికులకే ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
AP: ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 95% పోస్టులు స్థానికులకే కేటాయించనున్నారు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం GO 45 జారీ చేసింది. రాష్ట్రాన్ని...
⚠️ You are not allowed to copy content or view source