32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
NEWS Apr 20,2026 11:56 am
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సుమారు 32 మంది పలు బ్యాంకుల ఉన్నతాధికారుల, మేనేజర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరికి దేశ వ్యాప్తంగా మొత్తం 350 మ్యూల్ అకౌంట్స్, 850 కేసులతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.