Logo
Download our app
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
NEWS   Apr 19,2026 11:29 am
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచాననడం సరికాదని, అన్ని ధర్మాలను గౌరవించే తనకు ఎవరినీ తక్కువ చేసే అవసరం లేదని, తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొందరు రాజకీయ నాయకులు తనను 'హిందూ వ్యతిరేకి'గా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

Top News


LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:17 am
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా...
LATEST NEWS   Apr 19,2026 11:17 am
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా...
LATEST NEWS   Apr 19,2026 11:13 am
కాంగ్రెస్‌లో చేరిన ప‌లువురు నేత‌లు
కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షుడు గణగోన లక్ష్మి...
LATEST NEWS   Apr 19,2026 11:13 am
కాంగ్రెస్‌లో చేరిన ప‌లువురు నేత‌లు
కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షుడు గణగోన లక్ష్మి...
⚠️ You are not allowed to copy content or view source