Logo
Download our app
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
NEWS   Apr 19,2026 11:17 am
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ప్రధాని ‘X’ వేదికగా తెలిపారు. అధికారిక కార్యక్రమాల సమయంలో అస్వస్థతకు గురైన పవన్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి, శస్త్రచికిత్స నిర్వ‌హించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు.

Top News


LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...
LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...
LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:13 am
కాంగ్రెస్‌లో చేరిన ప‌లువురు నేత‌లు
కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షుడు గణగోన లక్ష్మి...
LATEST NEWS   Apr 19,2026 11:13 am
కాంగ్రెస్‌లో చేరిన ప‌లువురు నేత‌లు
కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షుడు గణగోన లక్ష్మి...
⚠️ You are not allowed to copy content or view source