Logo
Download our app
మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే
NEWS   Apr 18,2026 10:24 pm
మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నారీ శక్తి వందన్’ సవరణను అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీలే ఈ పరిణామానికి ప్రధాన బాధ్యులని విమర్శించారు. మహిళల రాజకీయ సాధికారత కోసం తీసుకొచ్చిన చట్టాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, వ‌చ్చే ఎన్నికల్లో మహిళలే వారికి తగిన బుద్ది చెబుతారని అన్నారు.

Top News


LATEST NEWS   Apr 18,2026 10:27 pm
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 18,2026 10:27 pm
ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
⚠️ You are not allowed to copy content or view source