కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. నారీశక్తి వందన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.