సాళ్వె పుస్తకం ఆవిష్కరించిన మంత్రి
NEWS Apr 17,2026 02:05 pm
HYD: క్రాంతి గురు లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్క -రించారు. చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన గ్రంథాన్ని గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ తెలుగులోకి అనువదించారు. సాళ్వె దేశసేవకు జీవితాన్ని అంకితం చేసి స్వాతంత్య్ర యోధులను తీర్చి దిద్దారని మంత్రి కొనియాడారు. సాహిత్య అకా -డెమీ కార్యదర్శి డా. నామోజు బాలచారి, జంగిటి వెంకటేష్, నాగార్జున, గాయక్వాడ్ తులసి దాస్, సోమశిల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.